హైదరాబాద్ డేంజర్ జోన్లో ఉంది
ఢిల్లీ: ఢిల్లీ, ముంబై, చెన్నైలతో పాటు హైదరాబాద్ డేంజర్ జోన్లో ఉందని కేంద్రమంత్రి కిషన్రెడ్డి హెచ్చరించారు. పాత సచివాలయాన్ని కొవిడ్ ఆసుపత్రిగా మార్చాలన్నారు. కరోనా టెస్టుల విషయంలో
Read moreఢిల్లీ: ఢిల్లీ, ముంబై, చెన్నైలతో పాటు హైదరాబాద్ డేంజర్ జోన్లో ఉందని కేంద్రమంత్రి కిషన్రెడ్డి హెచ్చరించారు. పాత సచివాలయాన్ని కొవిడ్ ఆసుపత్రిగా మార్చాలన్నారు. కరోనా టెస్టుల విషయంలో
Read moreదిల్లీ: సీబీఎస్ఈ 10, 12వ తరగతి పరీక్షలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. జులై 1 నుంచి 15 వరకు సీబీఎస్ఈ ఈ పరీక్షలు జరగాల్సి ఉంది.
Read moreన్యూఢిల్లీ: ఆస్తుల్లో అయోధ్యరామిరెడ్డి టాప్, ఆ తర్వాతే మరో వైసీపీ సభ్యుడు నత్వానీ, నత్వానీవి రూ. 396 కోట్లు. కొత్తగా ఎన్నికైన రాజ్యసభ సభ్యుల్లో ఆత్యంత ఎక్కువ
Read moreహైదరాబాద్: హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం తరపున వాదనలను వినిపించేందుకు ప్రభుత్వ న్యాయవాదులు( జి పి)గా జె. సుమతీ, వడ్డీ బోయిన సుజాత, తిరుమలశెట్టి కిరణ్ లను నియమించారు.
Read moreన్యూఢిల్లీ: విజయ్ మాల్యాను భారత్కు తరలించేందుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే అప్పగింతకు సంబంధించిన న్యాయ ప్రక్రియ మొత్తం పూర్తికావడంతో.. ఏ క్షణమైనా ఆయనను దేశానికి తీసుకొచ్చే అవకాశం
Read moreఢిల్లీ: రంగులపై సుప్రీంకోర్టులోనూ ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురైంది. గ్రామ పంచాయతీ కార్యాలయాలకు రంగులు తొలగించాలని జగన్ సర్కార్కు సుప్రీంకోర్టు ఆదేశించింది. 4 వారాల్లోగా పంచాయతీ కార్యాలయాలకు రంగులు
Read moreన్యూఢిల్లీ : మన్ కీ బాత్’ కార్యక్రమంలో లాక్డౌన్, కరోనా కట్టడి చర్యలను వివరించారు ప్రధాని నరేంద్రమోడీ. ఇవాళ్టితో నాలుగవ విడత లాక్ డౌన్ ముగియనుంది, జూన్ 1
Read moreదిల్లీ: గత మూడువారాల్లో కొవిడ్-19 కేసులు నమోదవుతున్న 145 జిల్లాలను కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఆ ప్రాంతాల్లో వైరస్ కట్టడికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోకపోతే అవి వైరస్కు కేంద్రస్థానాలుగా
Read moreదిల్లీ: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తామని కేంద్ర ప్రభుత్వం ఎక్కడా ప్రకటించలేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి
Read moreదిల్లీ: దిల్లీలో లాక్డౌన్ను కొనసాగించడమే పరిష్కారం కాదని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ..కేసుల సంఖ్యలో మాత్రం భారీ పెరుగుదల ఉందని వెల్లడించారు. ‘నగరంలో కరోనా కేసుల
Read moreకరోనా వైరస్ రాయిచూర జిల్లాను భయబ్రాంతులకు గురిచేస్తున్నది. శుక్రవారం ఒక్క రోజే 62 పాజిటివ్ కేసులు నామోదు అయినట్లు ఆరోగ్య శాఖ తాజ బులెటిన్ లో వెల్లడించింది.
Read more